ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. క్షణావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



